Job Mela : 10th అర్హతతో పాడేరులో 2500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా
Job Mela : 10th అర్హతతో పాడేరులో 2500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా
Latest Andhra Pradesh Job Mela 2025 with 2500 Posts latest job notification apply online now : నిరుద్యోగులకు భారీ శుభవార్త…ఈ నెల 15వ తేదీన పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ద్వారా 2500 ఉద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రముఖ కంపెనీలు వస్తున్నాయి. అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయితే నెలకు 12,000 నుంచి 35,000 మధ్యలో జీతం ఇస్తారు.
ఈ నోటిఫికేషన్ లో పరీక్ష లేదు ఫీజు లేదు. ఇంటర్వ్యూ పోతే ఒక రోజులో ఉద్యోగం. అర్హత 10వ తరగతి, 12th (ఇంటర్మీడియట్), Any డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ పై చదివిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 18 Yrs నుంచి 35 Yrs వయసు కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 2500 ఉద్యోగాలు ఉన్నాయి.
అర్హులైన అభ్యర్థులు పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఇంటర్వ్యూ ఆధారంగా విద్య అర్హత సర్టిఫికెట్స్, తాజాగా తీసుకున్న ఫోటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బయోడేటా ఫామ్ అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఒరిజినల్ తో పాటు 2 జిరాక్స్ కాఫీస్ కూడా తీసుకెళ్లినట్లయితే.. మీరు గాని ఈ నెల 15వ తేదీన పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రదేశాలలో ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఒక్క రోజులోనే ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాల కోసం కోసం కింద లింక్ మీద క్లిక్ చేసి చూడండి.

🛑 Full Notification Click Here
🛑Online Registration Click Here